హిజ్రాలను వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తికి శిక్ష.. బంజారాహిల్స్ పోలీసులకు హిజ్రాల సన్మానం
- హిజ్రాలను వేధింపులకు గురిచేసిన కుర్మ వెంకట్
- పోలీసులకు ఫిర్యాదు
- పక్కా సాక్ష్యాలతో శిక్ష పడేలా చేసిన పోలీసులు
హిజ్రాలను వేధించినట్టు పక్కా సాక్ష్యాధారాలు సంపాదించిన పోలీసులు వాటిని కోర్టుకు సమర్పించారు. విచారణ జరిపిన న్యాయస్థానం వెంకట్ను దోషిగా తేల్చి శిక్ష విధించింది. విషయం తెలిసిన హిజ్రాలు పోలీస్ స్టేషన్కు చేరుకుని ఏసీపీ, సీఐలను సత్కరించారు.