Andhra Pradesh: నాలుగు బిల్లులకు ఆమోదముద్ర వేసిన ఏపీ గవర్నర్

  • ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో బిల్లులకు ఆమోదం
  • బిల్లులను ఆమోదం కోసం గవర్నర్ కు పంపిన ప్రభుత్వం
  • బిల్లులు ఆమోదం పొందినట్టు న్యాయశాఖ సెక్రటరీ ఉత్తర్వులు
AP Governor gives assent for 4 bills

ఇటీవల ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించిన నాలుగు బిల్లులకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. ఆయన ఆమోదంతో ఈ బిల్లులన్నీ చట్టరూపం దాల్చాయి. గవర్నర్ ఆమోదం తెలిపిన బిల్లుల్లో... ఫిష్ ఫీడ్ క్వాలిటీ కంట్రోల్ బిల్లు, స్టేట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ బిల్లు, వ్యవసాయ భూముల మార్పిడి సవరణ బిల్లు, ఎఫ్ఆర్బీఎం బిల్లు ఉన్నాయి. ఈ బిల్లులన్నీ ఆమోదం పొందినట్టు గవర్నర్ పేరిట రాష్ట్ర న్యాయశాఖ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు.

More Telugu News