గవర్నర్ దత్తాత్రేయకు త్రుటిలో తప్పిన ప్రమాదం
- హైదరాబాద్ నుంచి నల్గొండకు వెళ్తుండగా ప్రమాదం
- స్టీరింగ్ బిగుసుకు పోవడంతో పక్కకు దూసుకుపోయిన కారు
- చాకచక్యంగా ప్రమాదాన్ని నివారించిన డ్రైవర్
ఈ ప్రమాదంలో దత్తాత్రేయతో పాటు మరెవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కాసేపటి తర్వాత ఆయన మరో వాహనంలో వెళ్లిపోయారు. కాసేపట్లో ఆయనకు నల్గొండలోని గుండగోని మైసయ్య కన్వెన్షన్ హాల్ లో పౌర సన్మానం జరగనుంది.