నైజీరియాలో 400 మంది విద్యార్థుల కిడ్నాప్... రంగంలోకి వాయుసేన, ఆర్మీ!
- అత్యాధునిక ఆయుధాలతో దాడి
- పాఠశాలలో చదువుతున్న 600 మంది
- తీవ్ర ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు
ఇక తమ బిడ్డలు కనిపించకుండా పోవడంతో వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కిడ్నాప్ అయిన విద్యార్థుల ఆచూకీని కనుగొనేందుకు నైజీరియా ప్రభుత్వం వైమానిక దళాన్ని, సైన్యాన్ని రంగంలోకి దించింది. పోలీసులు కూడా పెద్దఎత్తున కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించారు.