నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగి 18 పరుగులు చేసిన మంత్రి హరీశ్రావు.. టీ20లో మెరుపులు!
- సిద్దిపేట జిల్లా క్రికెట్ అసోసియేషన్, మెడికవర్ ఆసుపత్రి జట్ల టీ20 మ్యాచ్
- 12 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 18 పరుగులు చేసిన మంత్రి హరీశ్ రావు
- సిద్దిపేట జట్టుకు ప్రాతినిధ్యం వహించిన పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్
అనంతరం 166 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన మెడికవర్ జట్టు మరో బంతి మిగిలి ఉండగానే 150 పరుగులకు ఆలవుటై 15 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కాగా, పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ కూడా సిద్దిపేట జట్టుకు ప్రాతినిధ్యం వహించడం గమనార్హం.