సూర్యాపేట జిల్లాలో విషాదం... కోతుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన యువతి
- కుక్కడం గ్రామంలో ఘటన
- ఇంట్లోకి వచ్చిన కోతులు
- తరిమేందుకు ప్రయత్నించిన యువతి
ఈ క్రమంలో కొన్ని కోతులు శ్రీలతపైకి దూకాయి. దాంతో భయపడిపోయిన శ్రీలత కోతుల నుంచి తప్పించుకునే క్రమంలో కిందపడింది. ఆమె తల గడపకు తగలడంతో ఘటన స్థలంలోనే మరణించింది. శ్రీలతకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. తల్లిని కోల్పోయిన ఆ పిల్లల పరిస్థితి చూపరులను కలచివేస్తోంది.