డబ్బుకు, ప్రలోభాలకు లోనుకాకండి: ఓటర్లకు కేఏ పాల్ విజ్ఞప్తి
- రేపు జరగనున్న గ్రేటర్ ఎన్నికలు
- ప్రతి ఒక్కరూ ఓటు వేయాలన్న కేఏ పాల్
- ఈ ఎన్నికల ద్వారా మార్పును తీసుకొద్దామన్న పాల్
మరోవైపు ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సారి పోలింగ్ ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ పత్రాల ద్వారా జరుగుతోంది. ఎన్నికలను కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో పోలింగ్ బూత్ ల సంఖ్యను కూడా పెంచారు.