ఆసీస్ తో తొలి వన్డేలో కోహ్లీ సేనపై జరిమానా వడ్డన
- సిడ్నీ మ్యాచ్ లో ఆసీస్ జయకేతనం
- స్లో ఓవర్ రేట్ తప్పిదానికి పాల్పడిన భారత్
- తప్పిదాన్ని అంగీకరించిన కోహ్లీ
- మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత
ఈ తప్పిదాన్ని కోహ్లీ అంగీకరించడంతో టీమిండియా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించారు. ఓ డీమెరిట్ పాయింట్ టీమిండియా ఖాతాలో జమ అయింది. కోహ్లీ వాదనలు వినిపించే అవకాశం ఉన్నా, తప్పిదాన్ని అంగీకరించడంతో తదుపరి విచారణ లేకుండానే జరిమానా నిర్ణయం ప్రకటించారు. ఈ మేరకు ఐసీసీ ఓ ప్రకటన చేసింది.