హైదరాబాదులో పూజా కార్యక్రమాలు జరుపుకున్న మహేశ్ బాబు 'సర్కారు వారి పాట'
- పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ హీరోగా 'సర్కారు వారి పాట'
- క్లాప్ కొట్టిన సితార
- కెమెరా స్విచాన్ చేసిన నమ్రత
- జనవరి నుంచి చిత్రీకరణ
ఈ క్రేజీ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ తో పాటు 14 రీల్స్, మహేశ్ బాబుకు చెందిన జీఎంబీ ఎంటర్టయిన్ మెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే ప్రీ రిలీజ్ బిజినెస్ పై జోరుగా ప్రచారం జరుగుతోంది.