కొత్త పార్టీని స్థాపిస్తున్న కరుణానిధి కుమారుడు అళగిరి
- కేడీఎంకే పేరుతో పార్టీని స్థాపిస్తున్న అళగిరి
- త్వరలో వెలువడనున్న అధికారిక ప్రకటన
- ఈ నిర్ణయం వెనుక అమిత్ షా ఉన్నారని చర్చ
మరోవైపు అళగిరి కొత్త పార్టీ నిర్ణయం వెనుక కేంద్ర హోం మంత్రి అమిత్ షా హస్తం ఉందనే చర్చ జరుగుతోంది. తమిళనాట పుంజుకోవాలనే యోచనలో ఉన్న బీజేపీ కనుసన్నల్లోనే అళగిరి పార్టీ పెట్టబోతున్నారని... ఈ రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయని చెపుతున్నారు. మరోవైపు ఈ అంశం గురించి తనకు ఏమీ తెలియదని తమిళనాడు బీజేపీ చీఫ్ మురుగన్ చెప్పారు.