ప్రకాశం బ్యారేజీపై సీ ప్లేన్.. కేంద్రం ప్రణాళికలు
- దేశంలోని మరిన్ని ప్రాంతాలకు సీ ప్లేన్ సేవలు విస్తరణ
- ఏపీ సహా 14 చోట్ల వాటర్ ఏరోడ్రోమ్లు నిర్మించాలని యోచన
- జెట్టీలు నిర్మించాలంటూ ఏడబ్ల్యూఏఐని కోరిన ఏఏఐ
అలాగే, వాటర్ ఏరోడ్రోమ్ నుంచి ప్రయాణికులు బయటకు వచ్చేందుకు అవసరమైన జెట్టీలను ఏర్పాటు చేయడంలో సహకరించాలంటూ భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ), పౌర విమానయాన మంత్రిత్వ శాఖలు కలిసి భారత అంతర్గత జల మార్గాల ప్రాధికార సంస్థ (ఏడబ్ల్యూఏఐ)ను కోరాయి. కాగా, సీ ప్లేన్ను ప్రారంభించిన ప్రధాని మోదీ ఐక్యతా శిల్పం నుంచి సబర్మతి రివర్ ఫ్రంట్ వరకు ప్రయాణించారు. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం 200 కిలోమీటర్లు కాగా, సీ ప్లేన్లో మోదీ 40 నిమిషాల్లోనే చేరుకున్నారు.