స్వల్ప స్కోరు నమోదు చేసిన ఢిల్లీ... లక్ష్యఛేదనలో ముంబయి నిలకడ
- దుబాయ్ లో ముంబయి వర్సెస్ ఢిల్లీ
- రాణించిన ముంబయి బౌలర్లు
- 20 ఓవర్లలో 9 వికెట్లకు 110 పరుగులు చేసిన ఢిల్లీ
అంతకుముందు, టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ జట్టును ముంబయి బౌలర్లు హడలెత్తించారు. ఢిల్లీ జట్టులో శ్రేయాస్ అయ్యర్ (25), పంత్ (21) ఓ మోస్తరుగా రాణించారు. బౌల్ట్ 3 వికెట్లు, బుమ్రా 3 వికెట్లతో ఢిల్లీ లైనప్ ను ఓ ఆటాడుకున్నారు.