మందసాగర్కు మరణ శిక్ష పడాలి: బాలుడు దీక్షిత్ రెడ్డి తల్లిదండ్రులు
- ఈ నెల 31 వరకు పోలీసుల కస్టడీకి సాగర్
- మహబూబాబాద్లో మీడియాతో మాట్లాడిన దీక్షిత్ తల్లిదండ్రులు
- 300 మంది పోలీసులు గాలింపు చేపట్టినా ఫలితం దక్కలేదని ఆవేదన
ఇదిలావుంచితే, దీక్షిత్ రెడ్డి తల్లిదండ్రులు ఈ రోజు ఉదయం మహబూబాబాద్లో మీడియాతో మాట్లాడారు. తమ కుమారుడి కిడ్నాప్ అనంతరం బాలుడి ఆచూకీ కోసం 300 మంది పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం దక్కలేదని చెప్పారు. తమ కుమారుడు క్షేమంగా వస్తాడని ఎదురుచూశామని, కానీ, హత్యకు గురయ్యాడని చెబుతూ కన్నీటిపర్యంతం అయ్యారు. తమ కుమారుడిని హత్య చేసిన మంద సాగర్కు మరణశిక్ష పడేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని అన్నారు.