బండి సంజయ్ దీక్షను భగ్నం చేసిన పోలీసులు
- పోలీసుల తీరుకు నిరసనగా నిరాహారదీక్షకు దిగిన సంజయ్
- బలవంతంగా ఆసుపత్రికి తరలించిన పోలీసులు
- దీక్షను విరమింపజేసిన వివేక్, జితేందర్ రెడ్డి
ఈ నేపథ్యంలో, కాసేపటి క్రితం సంజయ్ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. బలవంతంగా ఆయనను అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆయన దీక్షను విరమించారు. మాజీ ఎంపీలు వివేక్, జితేందర్ రెడ్డిలు ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.