హత్రాస్ కేసును విచారిస్తున్న డీఐజీ భార్య ఆత్మహత్య
- ఉత్తరప్రదేశ్ లో విషాదకర ఘటన
- ఉరి వేసుకుని చనిపోయిన డీఐజీ చంద్ర ప్రకాశ్ భార్య
- ఘటనా స్థలిలో లభించని సూసైడ్ నోట్
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టు మార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని ప్రభుత్వ ఆసపత్రికి తరలించారు. ఈ ఘటనపై లక్నో ఈస్ట్ జోన్ డీసీపీ చారు నిగమ్ మాట్లాడుతూ, ఘటనా స్థలిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని చెప్పారు.