నాయిని అంత్యక్రియల్లో జేబుదొంగల చేతివాటం... రాజకీయనేతలే టార్గెట్!
- ముగిసిన మాజీ మంత్రి అంత్యక్రియలు
- మహాప్రస్థానంలో అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు
- భారీగా తరలివచ్చిన టీఆర్ఎస్ శ్రేణులు
అయితే, ఈ సందర్భగా నాయిని అంత్యక్రియల్లో జేబుదొంగలు రెచ్చిపోయారు. రాజకీయనేతలే లక్ష్యంగా చెలరేగిపోయారు. పలువురు తమ జేబులు చూసుకుని లబోదిబోమన్నారు. వెంటనే స్పందించిన పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇంకా మరికొందరు జేబుదొంగలు ఉండొచ్చని, ఓ ముఠా రంగంలోకి దిగి ఉంటుందని పోలీసు అధికారులు భావిస్తున్నారు.