పీహెచ్డీ పట్టా అందుకున్న డీజీపీ మహేందర్ రెడ్డి
- పోలీసింగ్, భద్రతలో ఐటీ వినియోగంపై అధ్యయనం
- పట్టా అందించిన జేఎన్టీయూహెచ్
- పరిశోధన పోలీసులకు ఉపయోగపడుతుందన్న డీజీపీ
ఈ స్నాతకోత్సవంలో తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ వర్చువల్ పద్ధతిలో రాజ్ భవన్ నుంచి పాల్గొన్నారు. కాగా, తన పీహెచ్డీ పూర్తి చేయడంలో సాయపడ్డ గైడ్ తో పాటు ఇతర సభ్యులకు మహేందర్ రెడ్డి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తన పరిశోధన రాష్ట్ర పోలీసులకు ఉపయోగపడుతుందని చెప్పారు. పీహెచ్డీ పట్టా అందడం పట్ల సంతోషంగా ఉందని ఆయన చెప్పారు.