ఏపీ ఆరోగ్యశ్రీ ట్రస్టుకు 10 అంబులెన్సులు అందించిన జీటీవీ తెలుగు యాజమాన్యం... డ్రైవర్ సీట్లో రోజా!
- విజయవాడలో అంబులెన్స్ లు అందజేత
- కార్యక్రమంలో పాల్గొన్న పేర్ని నాని, రోజా
- అంబులెన్స్ లు ప్రారంభించిన వైసీపీ ప్రజాప్రతినిధులు
రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, సీఎం జగన్ ప్రయత్నానికి జీటీవీ యాజమాన్యం తనవంతుగా సాయపడుతోందని, ఈ దిశగా అంబులెన్స్ లు ఇవ్వడం సంతోషదాయకమని పేర్కొన్నారు. రోజా మాట్లాడుతూ, దేశంలో ఎవరూ చేయని విధంగా సీఎం జగన్ పేదలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారని కొనియాడారు.
