స్నేహంగా ఉన్న కేసీఆర్ నుంచి మీరు ఎందుకు నేర్చుకోవడం లేదు?: జగన్ కు రఘురామకృష్ణరాజు ప్రశ్న
- ఎక్కువ అప్పులు తీసుకుంటున్న రాష్ట్రం ఏపీనే
- అభివృద్ధి మాత్రం ఏమీ లేదు
- ఇది ఎంతో ఆందోళన కలిగించే అంశం
మీతో స్నేహంగా మెలుగుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ నుంచి మీరెందుకు నేర్చుకోవడం లేదని ప్రశ్నించారు. హిందూ ధార్మిక సంస్థల నుంచి వచ్చే డబ్బుతో నడిచే ఎస్వీ ఆర్ట్స్ కాలేజీకి క్రిస్టియన్ ను ప్రిన్సిపాల్ గా నియమించవద్దని కోరారు. అమరావతిపై ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు.