రికార్డు స్థాయిలో పెరిగిన రిలయన్స్ షేర్.. రూ. 14.67 లక్షల కోట్లు దాటిన మార్కెట్ వాల్యూ!
- రిలయన్స్ రిటైల్ లో భారీ పెట్టుబడులు పెట్టనున్న సిల్వర్ లేక్
- దూసుకుపోతున్న రిలయన్స్ షేర్
- ప్రస్తుతం రూ. 2,313 వద్ద ట్రేడ్ అవుతున్న షేర్
మరోవైపు దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 533 పాయింట్లు పెరిగి 38,727 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 137 పాయింట్లు లాభపడి 11,417 వద్ద కొనసాగుతోంది. రిలయన్స్, ఏసియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్ తదితర కంపెనీలు మార్కెట్లను ముందుండి నడిపిస్తున్నాయి.