దావూద్ ఇబ్రహీంకు కూడా రక్షణ కల్పిస్తారు: కేంద్రంపై శివసేన ఫైర్
- కంగనకు వై కేటగిరీ సెక్యూరిటీ కల్పించిన కేంద్రం
- కేంద్ర నిర్ణయంపై శివసేన మండిపాటు
- ముంబైని పీఓకేతో పోల్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఉత్తరప్రదేశ్, బీహార్ లలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు మహిళా కమిషన్ కు కనిపించవని ప్రతాప్ విమర్శించారు. ముంబై పోలీసులను నమ్మని వ్యక్తులకు కేంద్రం భద్రత కల్పించిందని అన్నారు. మంబైని పీఓకేతో పోల్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కంగనను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.