సుశాంత్ మృతదేహం వద్ద 'సారీ' చెప్పిన కారణమిదే: రియా
- చనిపోయాక సుశాంత్ ను మూడు సెకన్లే చూశాను
- మరణించిన వ్యక్తికి నేనేం చేయగలను
- గౌరవంగా పాదాలను తాకి, క్షమించమన్నాను
ఆ సమయంలో 'సారీ బాబూ' అని రియా వ్యాఖ్యానించినట్టు వచ్చిన వార్తలపై స్పందిస్తూ, జీవితాన్ని కోల్పోయి, మరణించిన ఓ వ్యక్తిని క్షమించమని కోరడం మినహా తాను ఇంకేం చేయగలనని ప్రశ్నించారు. గౌరవంతో అతని పాదాలను తాకానని, భారతీయుడు ఎవరైనా దీన్ని అర్థం చేసుకుంటారని అన్నారు. సుశాంత్ కుటుంబీకులకు తానంటే ఇష్టం లేదని చెప్పారు.