వైసీపీ నాయకులకు సిగ్గుండాలి: గద్దె రామ్మోహన్
- జగన్ తుగ్లక్ నిర్ణయాలతో ప్రజలు నష్టపోతున్నారు
- జగన్ అడ్రస్ లేకుండా పోతారు
- జగన్ తానా అంటే.. మంత్రులు తందానా అంటున్నారు
జగన్ తానా అంటే మంత్రులంతా తందానా అంటున్నారని మండిపడ్డారు. వాస్తవ పరిస్థితిని జగన్ కు చెప్పలేని దుస్థితిలో ఉన్నారని అన్నారు. జగన్ తుగ్లక్ నిర్ణయాలతో ప్రజలు నష్టపోతున్నారని... ప్రజలు శిక్షించే రోజు దగ్గర్లోనే ఉందని, జగన్ అడ్రస్ లేకుండా పోతారని చెప్పారు.