హైదరాబాదులో విషాదం... కరోనా భయంతో వృద్ధ దంపతుల ఆత్మహత్య
- ఖైరతాబాద్ ఎంఎస్ మక్తాలో ఘటన
- తమకు కరోనా సోకిందని భావించిన దంపతులు
- తమ వల్ల కుటుంబ సభ్యులకు సోకకూడదని భావించి ఆత్మహత్య
కూల్ డ్రింకులో పురుగుల మందు కలిపి తాగి ప్రాణాలు వదిలారు. ఈ ఘటనతో హైదరాబాదులోని ఎంఎస్ మక్తాలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ భార్యాభర్తల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. ఈ ఘటనపై పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.