కాంగ్రెస్ వ్యూహానికి బ్రేక్.. సచిన్ పైలట్ వాదనతో ఏకీభవించిన రాజస్థాన్ హైకోర్టు
- సచిన్ పైలట్ దాఖలు చేసిన పిటిషన్కు కోర్టు అనుమతి
- కేంద్రాన్ని భాగస్వామిని చేయాలన్న సచిన్ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం
- ఎమ్మెల్యేల అనర్హత నోటీసులపై నేడు తుది తీర్పు
కాగా, కేంద్రం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపించనున్నారు. మరోవైపు, ఎమ్మెల్యేల అనర్హత నోటీసులపై నేడు తుది తీర్పు వెల్లడి కానుండడంతో సర్వత్ర ఆసక్తి నెలకొంది. తీర్పు కనుక పైలట్ వర్గానికి అనుకూలంగా వస్తే మాత్రం గెహ్లాట్ సర్కారుకు ఇబ్బందులు తప్పవనే చెప్పొచ్చు!