పబ్జీ గేమ్కు బలైపోయిన చిత్తూరు జిల్లాకి చెందిన బాలుడు
- పలమనేరు శ్రీనగర్ కాలనీలో ఘటన
- పబ్జీ గేమ్కు బానిసైన పదో తరగతి బాలుడు
- తల్లిదండ్రులు మందలించడంతో ఆత్మహత్య
ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించి, బాలుడిని పలమనేరు ఆసుపత్రికి తీసుకు వెళ్తున్న సమయంలో మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఆ బాలుడు స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడని స్థానికులు చెప్పారు. తన తండ్రి మొబైల్ ఫోన్ను తీసుకుని రోజంతా పబ్జీ ఆడేవాడని, దీంతో చదువును నిర్లక్ష్యం చేస్తున్నాడని తల్లిదండ్రులు కోప్పడ్డారని తెలిపారు.