Kollu Ravindra: అజ్ఞాతంలోకి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర..?

  • మచిలీపట్నంలో మోకా భాస్కరరావు హత్య
  • కొల్లు రవీంద్ర పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చిన పోలీసులు
  • మాజీ మంత్రి ఇంట్లో సోదాలు
Police search for former minister

మచిలీపట్నంలో మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో పోలీసులు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చారు. అటు, మోకా భాస్కరరావు కుటుంబసభ్యులు, వైసీపీ నేతలు కూడా కొల్లు రవీంద్రపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత కొల్లు రవీంద్ర అజ్ఞాతంలోకి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కొల్లు రవీంద్ర నివాసంలో సోదాలు జరిపిన పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నట్టు తెలుస్తోంది.

More Telugu News