నోరు మూసుకునే కన్నా, చావడం మిన్న: వైసీపీ నేత పీవీపీ
- హైదరాబాద్ లో పీవీపీపై కేసు
- నేడు విచారణకు హాజరు కావాల్సిన పీవీపీ
- ఆసక్తికర ట్వీట్ చేసిన వైసీపీ నేత
కాగా, పీవీపీపై బంజారాహిల్స్ పోలీసులు కేసును రిజిస్టర్ చేసిన సంగతి తెలిసిందే. విక్రమ్ కైలాశ్ అనే వ్యక్తి ఫిర్యాదుపై దీనిని నమోదు చేశారు. తాను ఇంటి నిర్మాణాన్ని మార్చుకుంటుంటే, పీవీపీ, తన అనుచరులతో వచ్చి దౌర్జన్యం చేశారన్నది ఆయన ఆరోపణ, దీనిపై పోలీసులు సీఆర్పీసీ సెక్షన్ 41 కింద నోటీసులు ఇచ్చి, బుధవారం కొంతసేపు ప్రశ్నించారు. తిరిగి గురువారం ఉదయం రావాలని ఆదేశించారు.