హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్గా భానుమతి.. తొలి మహిళగా రికార్డు
- హైకోర్టు విభజన తర్వాత తొలి రిజిస్ట్రార్గా పనిచేసిన మానవేంద్రనాథ్
- ప్రస్తుతం విశాఖ ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జిగా పనిచేస్తున్న భానుమతి
- 30లోపు బాధ్యతల స్వీకరణ
అయితే, ఆరు నెలల తర్వాత ఆయన హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులవడంతో అప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగా ఉంది. ఐటీ కమ్ సెంట్రల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ రిజిస్ట్రార్ అయిన బి.రాజశేఖర్ ఇప్పటి వరకు రిజిస్ట్రార్ బాధ్యతలను నిర్వర్తిస్తూ వచ్చారు. ఇప్పుడా స్థానంలో బీఎస్ భానుమతిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.