హైదరాబాదుకు వెళ్లొద్దు: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కారు కీలక ఆదేశాలు
- హైదరాబాద్ సహా ఏ రాష్ట్రానికి వెళ్లొద్దు
- దీర్ఘకాల జబ్బులు ఉన్నవారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి
- కంటైన్మెంట్ జోన్లో ఉన్నవారు ఇంటి నుంచే పని చేయండి
కరోనా టెస్టులకు సంబంధించి కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెస్టులకు ప్రైవేట్ ల్యాబ్ లకు అనుమతించింది. ప్రభుత్వం పంపిన శాంపిల్స్ కు రూ. 2,400.... వ్యక్తిగతంగా ఎవరైనా టెస్ట్ చేయించుకుంటే రూ. 2,900 చెల్లించాని నిర్ణయించింది.