నవ వధువును చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త... తొలిరాత్రే ఇద్దరికీ ఆఖరి రాత్రి!
- చెన్నైలో దారుణ ఘటన
- అర్థరాత్రి వేళ రక్తపుమడుగులోభార్య
- పారిపోయి చెట్టుకు ఉరేసుకున్న భర్త
అయితే, ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నీతివాసన్ కోసం గాలిస్తుండగా, అక్కడికి దగ్గర్లోనే ఓ చెట్టుకు ఉరేసుకున్న స్థితిలో విగతజీవుడై కనిపించాడు. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. కొత్త ఆశలతో శోభనం గదిలోకి వెళ్లిన భార్యభర్తల మధ్య అసలేం జరిగిందో తెలియక కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు.