టీవీ సీరియళ్లకు అనుమతిచ్చిన తమిళనాడు ప్రభుత్వం.. నేటి నుంచి షూటింగులు షురూ!
- ఫెఫ్సీ, టీవీ నిర్మాతల మండలి అభ్యర్థనకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- 60 మందితో షూటింగులకు అనుమతి
- ఆయా జిల్లాల అధికారుల అనుమతి తప్పనిసరన్న ప్రభుత్వం
వారి విజ్ఞప్తిని పరిశీలించిన ముఖ్యమంత్రి శనివారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే, షూటింగ్ నిర్వహించే ప్రదేశాల్లో ఆయా జిల్లాల అధికారుల అనుమతి తప్పనిసరని ప్రభుత్వం పేర్కొంది. నేటి నుంచే షూటింగులు నిర్వహించుకోవచ్చని ముఖ్యమంత్రి పళనిస్వామి తెలిపారు.