మోదీకి శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్
- ఏడాది పాలనలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు
- త్వరలోనే భారత్ స్వావలంబన సాధిస్తుంది
- ఈ ఏడాది ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలను మన దేశం చూసింది
'ఏడాది పాలనలో సాహసోపేతంగా ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చిన ప్రభుత్వంలో ఉన్నవారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ ఏడాది మన దేశం చరిత్రాత్మక నిర్ణయాలను చూసింది. త్వరలోనే స్వావలంబన కలిగిన దేశంగా భారత్ అవతరిస్తుంది. మోదీ అద్భుతమైన నాయకత్వంలో 21వ శతాబ్దం భారత్ దే అవుతుంది' అని ట్వీట్ చేశారు.