కాలికి అనుమానాస్పద రింగ్ తో పాక్ నుంచి భారత్ వచ్చిన పావురం
- రింగ్ పై సంకేతాక్షరాలు
- సరిహద్దు వద్ద గ్రామస్తులకు దొరికిన పావురం
- పోలీసులకు అప్పగింత
జమ్మూకశ్మీర్ లోని కథువా జిల్లాలో మన్కారీ గ్రామంలో ఈ ఘటన జరిగింది. సరిహద్దు వద్ద పావురాన్ని పట్టుకున్న గ్రామస్తులు దాన్ని పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం పోలీసులు పావురం కాలికి ఉన్న రింగ్ ను పరిశీలిస్తున్నారు. రింగ్ ఉన్న కోడ్ లాంగ్వేజిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.