ఎమ్ఫాన్ ఎఫెక్ట్: ఒడిశా, పశ్చిమ బెంగాల్కు శ్రామిక్ రైళ్లు రద్దు
- ఒడిశా, పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు, నేల కూలిన వృక్షాలు
- విద్యుత్ సరఫరాలో అంతరాయం
- మహారాష్ట్ర నుంచి వెళ్లాల్సిన రైళ్లు రద్దు
ఫలితంగా చెట్లు కూలిపోయి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో మరోమార్గం లేక మహారాష్ట్ర నుంచి ఈ రెండు రాష్ట్రాలకు వెళ్లాల్సిన శ్రామిక్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. చంద్బలీ, భువనేశ్వర్, బాలాసోర్తోపాటు పారదీప్లలో గాలులు ప్రచండ వేగంతో వీస్తున్నాయి.