భారత్లో తీవ్రతరమైన కరోనా.. 24 గంటల్లో రికార్డు స్థాయిలో 4,987 మందికి వైరస్ నిర్ధారణ
- కేసుల సంఖ్య మొత్తం 90,927
- 24 గంటల్లో దేశంలో 124 మంది మృతి
- మృతుల సంఖ్య మొత్తం 2,872
- కోలుకున్న 34,109 మంది
24 గంటల్లో దేశంలో 124 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 2,872కి చేరింది. అలాగే, కరోనా నుంచి 34,109 మంది కోలుకున్నారు. ఆసుపత్రుల్లో 53,946 మంది చికిత్స పొందుతున్నారు.