ముంబైలో 53 మంది మీడియా ప్రతినిధులకు కరోనా పాజిటివ్
- ఐసోలేషన్ కేంద్రానికి తరలింపు
- వీరిని కాంటాక్టు చేసిన వారి వివరాలు సేకరించే యత్నం
- వాళ్లనూ క్వారంటైన్ కు తరలిస్తామన్న బీఎంసీ అధికారులు
మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే రిపోర్టులో ఎవరికైతే ‘పాజిటివ్’ వచ్చిందో వారికి ‘కరోనా‘ లక్షణాలు లేవు. వీళ్లందరినీ ఐసోలేషన్ కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. ఈ యాభై మూడు మంది ఇంతవరకూ ఎవరినైతే కలిశారో వారి వివరాలను సేకరించి వాళ్లను కూడా క్వారంటైన్ కేంద్రానికి తరలించనున్నట్టు అధికారులు పేర్కొన్నారు.