తెలంగాణ సీఎం అత్యవసర సమీక్ష.. మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం
- కరోనా కేసుల విస్తరణ, నివారణ అంశాలపై చర్చ
- రేపు కేబినెట్ సమావేశంలో నిర్ణయాల పైనా...
- హాజరు కావాలని పలు విభాగాల అధికారులకు సమాచారం
ఈ సమీక్షకు హాజరు కావాల్సిందిగా వివిధ విభాగాల అధికారులకు ఇప్పటికే సమాచారం వెళ్లింది. కరోనా కట్టడికి తీసుకునే చర్యలతోపాటు, రేపు కేబినెట్ సమావేశంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు, 20వ తేదీ తర్వాత లాక్ డౌన్ కు సడలింపు ఇవ్వాలన్న అంశాలపైనా చర్చించే అవకాశం ఉంది.