గాంధీ మెడికల్ కాలేజీలో భయాందోళనలు... డేటా ఎంట్రీ ఆపరేటర్ కు కరోనా పాజిటివ్
- బాధితుడిని కలిసిన వారిలో ప్రొఫెసర్
- భయాందోళనలో కాలేజీ సిబ్బంది
- అందరికీ టెస్టులు నిర్వహిస్తున్న మెడికల్ స్టాఫ్
మరోవైపు తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. మర్కజ్ ఉదంతం తర్వాత కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఆందోళనకర వాతావరణం ఉంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 726 కేసులు నమోదయ్యాయి. 18 మంది ప్రాణాలు కోల్పోయారు.