మగ శిశువుకు జన్మనిచ్చిన కరోనా బాధితురాలు
- తమిళనాడులోని తంజావూరులో ఘటన
- సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీసిన వైద్యులు
- శిశువు రక్త నమూనాలు ల్యాబ్కు
ఇక బుధవారం ఆమెకు పురిటి నొప్పులు రావడంతో తంజావూరులోని రాజా మిరాసుదార్ ఆస్పత్రిలో చేర్పించి సిజేరియన్ ద్వారా బిడ్డను బయటకు తీశారు. అనంతరం తల్లీబిడ్డలను వేర్వేరు వార్డులకు తరలించి పర్యవేక్షిస్తున్నారు. శిశువు రక్త నమూనాలను పరీక్షల కోసం పంపినట్టు వైద్యులు తెలిపారు. శిశువుకు కరోనా సోకిందీ, లేనిదీ రిపోర్టుల్లో తేలుతుందని, వాటి కోసం వేచి చూస్తున్నట్టు చెప్పారు.