కృష్ణా జిల్లాలో బైక్పై తిరుగుతూ ప్రజలతో మాట్లాడిన మంత్రి పేర్ని నాని
- కృష్ణా జిల్లాలో 27 కరోనా పాజిటివ్ కేసులు
- పరిస్థితులను పరిశీలించిన మంత్రి
- నిత్యావసరాల పంపిణీ
ఈ సందర్భంగా పేర్ని నాని పలు కూడళ్ల వద్ద ఉన్న ప్రజలతో కాసేపు మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అలాగే, అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మచిలీపట్నంలో పేదలకు మంత్రి నిత్యావసరాలు పంపిణీ చేశారు. కాగా, ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 180కి చేరింది.