అనుమానాస్పద స్థితిలో తల్లీ కుమారుల మృతి.. రెండు రోజులుగా ఇంట్లోనే మృతదేహాలు
- నెల్లూరు జిల్లా కోవూరు మండలం గంగవరంలో ఘటన
- రెండు రోజులుగా ఇంటి నుంచి దుర్వాసన
- పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు
మృతులను అనసూయమ్మ (70), ఆమె కుమారుడు గోపాల్రెడ్డి (45) గా గుర్తించారు. వీరి మృతికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.