కుటుంబ సభ్యులతో కలిసి బాల్కనీలోకి వచ్చి చప్పట్లు కొట్టిన చంద్రబాబు
- నేడు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ
- సాయంత్రం 5 గంటలకు చప్పట్లతో హోరెత్తించిన దేశ ప్రజలు
- మోదీ పిలుపునకు స్పందించిన చంద్రబాబు
కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు పోరాడుతున్న డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ప్రభుత్వ సిబ్బంది, పోలీసులు, సాయుధ బలగాలు, విపత్తు నిర్వహణ సిబ్బందిని అభినందించే క్రమంలో ఈ చప్పట్లు కొట్టడం అనేది చిన్న అంశమని పేర్కొన్నారు. దేశం కోసం వారు ఎనలేని సేవలు అందిస్తున్నారని కొనియాడారు.