కరోనా ఉద్ధృతి పెరిగితే ప్లాంట్ మూసేస్తాం: టాటా మోటార్స్ ఎండీ
- ఇప్పటికే పుణేలోని టాటా కర్మాగారంలో వాహనాల తయారీ తగ్గింపు
- ప్లాంట్ నిలిపివేసినా ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తామన్న టాటా వర్గాలు
- యూకేలో జాగ్వార్ లాండ్ రోవర్ కార్యకలాపాలు బంద్
అటు టాటా అనుబంధ సంస్థ జాగ్వార్ లాండ్ రోవర్ కూడా బ్రిటన్ లో ఏప్రిల్ 20 వరకు కార్యకలాపాలు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇలాంటి పరిస్థితులు ఒక్క భారత్ లోనే కాదు, చైనా, అమెరికా వంటి అగ్రదేశాల్లోనూ కనిపిస్తున్నాయి. కరోనా కారణంగా మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల నడుమ సాగుతూ ఆర్థిక వ్యవస్థలను అస్తవ్యస్తం చేస్తున్నాయి.