సిద్ధిఖీకి వైద్యం చేసిన అందరిలోనూ కరోనా లక్షణాలు... 10 మంది ఐసోలేషన్ వార్డుకు!
- ఇండియాలో తొలి కరోనా నిర్ధారిత మృతునిగా సిద్ధిఖీ
- గుల్ బర్గాలో తొలుత వైద్య చికిత్స
- మొత్తం 49 మందికి రక్త పరీక్షలు చేయిస్తున్న కర్ణాటక
ఇక ఆయన దుబాయ్ నుంచి వచ్చిన తరువాత కలిసిన దాదాపు 50 మందిని గుర్తించి, వారిని ఐసోలేషన్ వార్డులకు తరలించి, పరీక్షలు నిర్వహిస్తున్నామని, రిపోర్టుల్లో కరోనా నెగటివ్ వస్తే, వెంటనే పంపిస్తామని, ఆపై వీరందరూ కనీసం 2 వారాల పాటు ఎవరినీ కలువకుండా ఉండాలని సూచించామని అధికారులు తెలిపారు.