యూరప్ నుంచి వచ్చే వారిని నిషేధించిన అమెరికా... విదేశీ టూరిస్ట్ వీసాలను రద్దు చేసిన ఇండియా!
- కఠిన నిర్ణయమే అయినా తప్పనిసరి
- 30 రోజులు యూరప్ వాసులను రానివ్వబోము
- స్పష్టం చేసిన డొనాల్డ్ ట్రంప్
- ఏప్రిల్ 19 వరకూ విదేశీ టూరిస్టుల రాకపై భారత్ నిషేధం
ఇక ఇదే సమయంలో కరోనాపై జాగ్రత్తలు తీసుకుంటున్న ఇండియా, గతంలో జారీ చేసిన అన్ని టూరిస్ట్ వీసాలనూ రద్దు చేస్తున్నట్టు కీలక ప్రకటన వెలువరించింది. ఏప్రిల్ 19 వరకూ ఈ నిర్ణయం అమలులో ఉంటుందని నరేంద్ర మోదీ సర్కారు ప్రకటించింది. మార్చి 13 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని వైద్య ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రి మండలి పేర్కొంది.