Janasena: డెబ్బై ఏళ్ల వయసులో ‘జనసేన’ నుంచి ఎన్నికల బరిలో భారతి

  • పశ్చిమ గోదావరి జిల్లా లంకల కోడేరు ఎంపీటీసీ స్థానానికి పోటీ
  • జనసేన అభ్యర్థిగా నల్లమోతు భారతి నామినేషన్ దాఖలు
  • ఆమెను అభినందించిన నాదెండ్ల మనోహర్
senior citizen contests local body polls from Janasena

పశ్చిమ గోదావరి జిల్లా లంకల కోడేరు ఎంపీటీసీ స్థానానికి జనసేన అభ్యర్థిగా నల్లమోతు భారతి నామినేషన్ వేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ జనసేన పార్టీ ఓ ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా భారతిని ‘జనసేన’ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అభినందించారు. జనసేన పార్టీ విధానాలకు ఆకర్షితురాలైన 70 సంవత్సరాలు ఉన్న భారతి ఎన్నికల బరిలో నిలవడంపై హర్షం వ్యక్తం చేశారు.

More Telugu News