మయాంక్ 1, కోహ్లీ 9 పరుగులకు ఔట్... పేలవంగా సాగుతున్న భారత్ బ్యాటింగ్!
- నిరాశ పరిచిన ఓపెనర్లు
- లేని రన్ కు ప్రయత్నించి పృధ్వీషా అవుట్
- కష్టాల్లో భారత్
ఆపై కాసేపటికే ఓపెనర్ గా వచ్చిన పృధ్వీషా, నిలదొక్కుకుంటున్న సమయంలో లేని రన్ కు ప్రయత్నించి, 40 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ కావడంతో భారత్ 3 వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం భారత స్కోరు 13 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 68 పరుగులు కాగా, కేఎల్ రాహుల్ 5, శ్రేయాస్ అయ్యర్ 10 పరుగులతో ఆడుతున్నారు.