రాజధాని కోసం.. కృష్ణానదిలో దిగి రైతుల వినూత్న నిరసన
- అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ జలదీక్ష
- తమ హక్కులను కాపాడుకుంటామని వ్యాఖ్య
- ప్రభుత్వం స్పందించట్లేదని ఆవేదన
శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ ఫొటో పట్టుకుని ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. 42 రోజులుగా తాము నిరసనలు చేపడుతున్నా ప్రభుత్వంలో కదలిక లేకపోవడం అన్యాయమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని పోరాటాలు చేసైనా తాము హక్కులను కాపాడుకుంటామని చెప్పారు. ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అన్నారు.