Andhra Pradesh: సీఎం జగన్ ను కలిసిన నోబెల్ అవార్డు గ్రహీత కైలాస్ సత్యార్థి

  • సాదరంగా స్వాగతం పలికిన జగన్
  • తన చాంబర్లో సమావేశం
  • ఏపీ విద్యావిధానంపై సత్యార్థి ప్రశంసలు

బాలల హక్కుల ఉద్యమకారుడు, నోబెల్ అవార్డు గ్రహీత కైలాస్ సత్యార్థి ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిశారు. కైలాస్ సత్యార్థికి సాదరంగా స్వాగతం పలికిన సీఎం జగన్ తన చాంబర్ లో ఆయనతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కైలాస్ సత్యార్థి ఏపీ విద్యా వ్యవస్థపై ప్రశంసలు కురిపించారు. పాఠశాల విద్యలో చేపడుతున్న కార్యక్రమాల ద్వారా ఏపీ ఆదర్శ రాష్ట్రంగా నిలుస్తుందని ఆయన అన్నారు.

More Telugu News